Month: October 2019
అక్షరాల తెర (కవిసమ్మేళనం)
అక్షరాల తెర
మంజీర ‘కవిసమ్మేళనం’
28 అక్టోబర్ 2019 సోమవారం రాత్రి 8.30-9.30
మంజేర కవిసమ్మేళనం ( ప్రథమ భాగం)లో కవులు శ్రీ వఝ్ఝల శివకుమార్, తైదల అంజయ్య, తోట అశోక్, ఐలాపూర్ కిషన్, బెల్లంకొండ సంపత్ కుమార్, భగవాన్ రెడ్డి,చెమన్ సింగ్, సిద్దెంకి యాదగిరి, చెన్న రాజు, జంగ వీరయ్య, పెందొట వెంకటేశ్వర్లు, పిట్టల మధు తమ కవితల్ని వినిపిస్తారు
ముక్తకాలు
చందనత్త, రిక్కి మామ, కుశ్లు మామ,కోహిలన్న అందరూ వాడిక్కావాలి
అందరికీ వాడు కావాలి, ఎవరికీ ఎవరూ కాని ఈ కాలంలో
-వారాల ఆనంద్