Month: November 2016
‘పత్రహరితం”దర్భశయనం శ్రీనివాసాచార్య కవిత్వం
ర్రైతులూ,పచ్చదనమూ, చేనూ, చెలకా, నదీ ఇలా మనిషి మనుగడకు ప్రాణాధారమయిన అంశాలనేకం ‘పత్రహరితం’ లో పరుచుకుని వున్నాయి.
ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య కవితా ప్రస్థానం లో నూతన మజిలీ ‘ పత్రహరితం’ కవితా సంపుటి. మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఆయన కవితా ప్రస్థానంలో భావసాంధ్రత, భాషా సరళత, సూటిదనం,నిలదీయడం లాంటి అంశాల్ని ప్రాథమికం చేసుకుని ఆయన తన సృజనని కొనసాగిస్తున్నారు.
‘ఒక వ్యాక్యాన్ని రాస్తాను
అది చెరకు గడ
మనిషికివాల అది మధుర రసాన్నందిస్తుంది
రెండో వాక్యాన్ని రాస్తాను
అది వెదురు బద్ద
రేపటి యుద్ధ సందర్భంలో విల్లంబై అది
మనిషికి దన్ను గా నిలుస్తుంది
ఇష్టంగానే రాస్తాను రెంటినీ
రెండు కాదు ఒక్క వాక్యాన్నే
రాయాల్సోస్తే
రెండో వాక్యాన్నే రాస్తాను’
అంటూ దర్భశయనం రెండో దిక్కునే నిలబడ్డాడు.
భాష విషయంలో కూడా దర్భశయనం బయట కనిపించే భాష కంటే లోపలి భాషణనే ప్రేమించాడు. అనుసరించాడు వ్యక్తీకరించాడు.
శిలలగురించి శిల్పాల గురించీ రాస్తూనే
‘శిలల భాష తెలియనంత కాలం/ నీకు శిల్పాల భాషా సాంధ్రత తెలియదు సుమా అంటాడు
(లోపలి భాష లో) .
దర్భశయనం కవిత్వం నిండా రైతు పరుచుకుని వుంటాడు.రైతు కేంద్రంగా రైతు ఇరుసుగా ఆయన కవిత్వం విస్తరించుకుని వుంటుంది. కొన్ని సార్లు విన్న విస్తుంది మరికొన్ని సార్లు నిలదీస్తుంది, దిక్కరిస్తుంది.
‘భూమీ అతడు దగ్గరివాళ్లు
దూరం నుంచి కాదు దక్కరికెళ్లి దర్శించు
అతడు భూమి నీడలో వుంటాడు భూమిని ఇష్ట పూర్వకంగా తాకి
మట్టి పనిలోంచి చెట్టు ను లేపుతాడు ( అతనిని నమస్కరిస్తూ)
తనని రైతులా ఇ డెంటిఫై అవుతూ రైతూ తానూ ఒకటే అనే సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు.
‘ చేనుని తీసుకొచ్చి కాగితం మీద పరిచాను అక్షరాలుగా
మొక్కల్ని భగ్న పరచకుండా
ఎవరో ఒకతను అడిగాడు నన్ను
మాటల పెట్టేలోంచి
మీరు రైతులా అని
ఆ ప్రశ్నకు మించిన ప్రశంస ఏముంటుంది
మత్తికి డడంపెడుతూ నేను చేనులా బదులిచ్చాను’(కితాబు)
రైతు పై ఇష్టాన్ని వ్యక్తం చేస్తూనే రైతు కృషిని, రైతుకూ మట్టికీ వున్న అనుభందాన్ని స్పృశిష్టాడు. దర్భశయనం రైతు ని గ్లామరైస్ చేయడమే కాదు రైతు దుఖాన్నీ,వర్థ్మాన వ్యాపార సమాజంలో రైతుల ఆత్మ హత్యల్నీ అంతే స్థాయిలో కవిత్వీకరించాడు.
రైతన్న నువ్వు బతకాలి అంటూ
నీ పొలం ముందు
ఏ సింహాసనమైనా ఎంతని
సింహాసనాలు గాల్లో తెలుతాయి
నువ్వు నెలనాంతిపెట్టుకునే వుంటావు
నీ కంటే ఇష్టులేవరు భూమికి
భ్హోమి మీద బతకడానికి
నీకంటే ఎక్కువ హక్కు ఎవరికుంది ?
అని నిలదీస్తాడు. ఆధునికత, ప్రపంచీకరణ, అభివృద్ది నెపం మీద నవీకరణ అమెరికీకరణ జరుగుహున్న పద్దతిని, సింహాసనాలెక్కిన వారి ప్రాధాన్యతల్ని వాటి ఫలితంగా ఆత్మ హత్యలకు పాల్పడుతున్న రైతుల పక్షాన నువ్వే చెప్పాలిగా బతికి చెప్పాలి గా బతుకుతూ చెప్పాలిగా అంటూ రైతులు జీవించాలని అంటాడు.
సింహాసనాలకేముంది
రాజధానులు బతికితే చాలు
వర్ధిళ్ళితే మరింత పులకరింత’ అంటూ పాలకుల రీతిని చెబుతాడు.
సింహాసనాలు మెత్తటి మాటల్నే చల్లుతాయి
మనిషిని ధాన్యం గింజ బతికించింది కానీ
బతుకు తడే లేని మాటేపుదయినా బతికించిందా’ అంటాడు.
నగరాలు కాదు ముందు వూర్లు బతకాలి అన్నం పుట్టించే రైతు బతకాలి అంటాడు.
సింహాసనాన్ని పొలం దగ్గరికి ఈడ్చుకొచ్చి అడగాలి,
చెంపలు వాయించి చెప్పాలి’ అంటాడు దర్భశయనం.
పచ్చని చెల నుంచి వచ్చానిప్పుడే/ ప్రాణ రహస్య సంగీతాన్ని/ దేహం లోకి వొంపుకొని వచ్చా
సారగీతమై అంటాడు.
రైతు ఆత్మహత్యలకు పాలకుల్నే బాధ్యుల్ని చేస్తూ
‘వేలాడుతున్న మట్టి మనిషి శవం ముందు / ఇప్పుడు ఏ తలల్తో నిలబడతాం మనం‘
ఇక్కడ ఎవరయినా ఎంతటివారయినా మట్టికీ మట్టిమనిషికీ సలాం చేయాల్సిందే
లేదంటే
ఉన్న పలాన వేదిక మీది నుండి దిగి పోవాల్సిందే’
అని స్పష్ట పరుస్తాడు.
* * *
రైతులూ సమస్యలే కాదు ఒకటి దర్భశయనం మంచి భావుకుడు. తన కవిత్వంలో సున్ని తత్వాన్ని ఆవిష్కరిస్తాడు.
‘ఎవరు పరిచారు ఈ ఆకాశం పరదా మీద
ఏడు రంగుల చిత్రాన్ని ‘ అని భావుకత తతో పలికే దర్భశయనం
రెండు దేశాల్ని నది
సారవంతం చేస్తున్నది
ఇరు దరుల్నీ మెత్తగా
ప్రేమగా తాకుతూ’ అంటూ రెండు దేశాల మధ్య గల గలా పారే నది ని ప్రేమిస్తాడు
అంతే కాదు దేవాలయంలో పిల్లన గ్రోవి వూదే కళాకారున్నీ చూసి విని
‘ఇక్కడి కొచ్చిన వాళ్ళు
పరిమళాల స్పర్శతో ప్రశాంత చిత్తులై శుభ్ర పడతారంటాడు’
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గురించి రాస్తూ
ఇసుకను చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తా దంటాడు.
దర్భశయనం శ్రీనివాసాచార్య నిరంతర అధ్యన శీలి ఒక్కో పుస్తకాన్ని కవితనీ అనేకసార్లు చదివి రీడ్ డైజెస్ట్, అస్సిమీలేట్ ఆన్న సూత్రాన్ని పాటిస్తాడు.
అందుకే హనుమకొండలో జూబర్ పుస్తకాల షాపు దగ్ధ మయినప్పుడు
‘జుబెర్ నీకు పుస్తకం అన్యాయం చేయదు’ అన్నాడు.
కవిత్వం భావుకథే లే కాదు దర్భశయనం శ్రీనివాసాచార్య మంచి వక్తకూడా. అంతే కాదు
మంచి పర్యాటకుడు కూడా. పర్యటకుడయినందుకు ప్రపంచాన్ని తెలుసుకున్నాడు. భిన్నమయిన మనుషుల అంతర్లోకాల్ని అర్థం చేసుకున్నాడు. డెట్రాయిట్ లోని వీపింగ్ విల్లాస్ ని, చికాగో చిత్రశాలని, బుద్దగయని, వెయిస్థంబాల గుడిని, మహాబలిపురాన్నికవిత్వం చేశాడు.
సారాంశంలో దర్భశయనం శ్రీనివాసాచార్య కవిగా మనిషి గా ఆర్తి గలవాడు కన్సర్న్ తో వున్నవాడు.
ఎక్కడున్నావని కాదు తల్లీ
వున్న చోట ఎట్లా వున్నావన్నదే ముఖ్యమంటాడు
ఎప్పటి కప్పుడు తననీ తన కవిత్వాన్నీ ఇంట్రాస్పెక్ట్ చేసుకునే దర్భశయనం శ్రీనివాసాచార్య
‘వెళ్ళాలి లోపలికెళ్లి తిరిగి తిరిగి/ నన్ను నేను దర్శించాలి స్పృశించాలి/ ఈ కాసేపు ఏకాంత యాత్రా వేళలో/ నన్నెవరూ కదపొద్దుదయచేసి/ దూరం నుంచాయినా దగ్గరి నుంచయినా/ ఈ అంతర్దర్శనం లేకుండా రేపు ఏ బాహ్య దర్శనానికి వెళ్లగలను’
అన్న స్పష్టమయిన ఎరుక కలిగిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య నిరంతర అంతర్ బహిర్ లోకాల దర్శనాలతో సంఘర్షణలతో విత్తి నాటి నీరు పోసి జాగ్రత్తగా పోషించి విస్తరింప జేసిన పరిమళం ఆయన కవిత్వం ‘పత్రహరితం’
-వారాల ఆనంద్
9440501281
‘మనం'(poem)
మనం
-వారాల ఆనంద్
నీకూ నాకూ మధ్య
చిమ్మ చీకటి
కఠోర నిశ్శబ్దం
కనిపించని వంతెన
ఎక్కడి వారక్కడే
కాళ్ళకి ప్రేమ మువ్వలుంటే
సవ్వడి
హృదయానికి కళ్ళుంటేనే
సింగిడి
నాలుగు అడుగులేస్తేనే కదా
నేను నిన్ను కలుస్తాను
నీకు నేను తెలుస్తాను
నువ్వూ నేనూ మనమవుతాం
మనుషులమవుతాం
Where have those days gone?(poem)
Wake up with the morning star
Start with the daily chores
Speak to the people and
Share with the neighbours
Fun was all ours
Where have those days gone?
How are you and how do you do?
Greetings and salutations
Not in facebook likes
Not in whatsapp shares
Everything was face to face
Where have those days gone?
Light a lamp at twilight
Take a gulp of porridge
Lie down under the sky
Count the stars and hum the tunes
Time was all ours
Where have those days gone?
Long nights and longer sleeps
No fantasies, no failures
No talking in dreams
Everything was under control
Love and friendship
Prevailed in true sense
In good and bad times
We had people around
Where have those days gone?
సినీ చైతన్యం బి.ఎస్.నారాయణ(BS.NARAYANA FILMMAKER)
తెలంగాణకు భౌతికంగా సుధూరంలో ఎక్కడో మద్రాస్ లో వేళ్లూనుకుని మానసికంగా మరెంతో దూరంగా వుండిపోయిన ఆంధ్ర సినిమా రంగం లోకి 1952లో ఓ తెలంగాణా యువకుడు కాలు పెట్టి తనదయిన ముద్రా వేసుకుని జాతీయ స్థాయిలో రెండు అవార్డులు సాధించాడు.అంతేకాదు తెలుగు సినిమా ప్రపంచానికి మొట్టమొదటి సారి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ ను నటి శారద కు సాధించి పెట్టిన మహా దర్శకుడు బి.ఎస్.నారాయణ. నిమజ్జనం సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో పనోరమా విభాగం లో ప్రదర్శించ బడి విశేషంగా మానానల్ని అందుకుంది. నిమజ్జనం,ఊరుమ్మడిబతుకులు సినిమాలు మాస్కో, బెర్లిన్ ఫ్రాన్స్ తదితర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో ప్రదర్శించబడి మొట్టమొదటిసారి తెలంగాణ దర్శకుడి జెండా ఎగురవేసిన తెలంగాణ బిడ్డ ఆయన.
బి.ఎస్.నారాయణ కరీంనగర్ జిల్లా లోని కొత్తపల్లి గ్రామంలో 1929లో జన్మించాడు. వెనుకబడిన తరగతులకు చెందిన బి.ఎస్. సినిమా గురించి గొప్ప కల గన్నాడు. కల నెరవేర్చుకోవడానికి మద్రాస్ పయనమయ్యాడు. 1952లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదట హెచ్.వి.బాబు.,కె.ఎస్.ప్రకాష్ రావు , కె.బి.తిలక్ ల వద్ద అసిస్టెంట్ గాను అస్సోషియేట్ గాను పని చేశాడు. 1960 తర్వాత తాను స్వంతంగా దర్శకత్వ భాధ్యతలు చేపట్టాడు. శ్రీదేవి, పెళ్లినాటిప్రామానాలు,ఎదురీత, తిరుపతమ్మ కథ , ఆమె ఎవరు, శ్రీవారు మావారు, ఆమె ఎవరు,ఆనంద నిలయం,ఆడవాళ్ళు అపనిందలు, ఆడది గడప దాటితే లాంటి 32 చిత్రాలకు పైగా నిర్మించాడు. ఎన్.టి.ఆర్., కృష్ణ లాంటి అప్పటి స్టార్ హీరో లతో సినిమాలు తీశాడు.తెలుగు మాత్రమే కాకుండా తమిళ,కన్నడ,హింది చిత్రాలకు దర్శకత్వం వహించారు.
మృణాల్ సేన్ (ఒకవూరి కథ), శ్యామ్ బెనెగల్ (అనుగ్రహం) లాంటి చిత్రాలతో తెలుగులో సమాంతర చిత్రాల నిర్మాణానికి పాదులు వేసిన నేపథ్యంలో బి.ఎస్.నారాయణ తీసిన నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు జాతీయ స్థాయిలో ఆర్ట్ సినిమా విభాగంలో ప్రతినిధులుగా నిలిచాయి.
తెలంగాణ మట్టి చాళ్ళల్లోంచి ఎదిగిన వాడు కనుక బి.ఎస్. మద్రాస్ లో కేవలం సినిమాల నిర్మాణం లోనే సినీ కార్మిక సంఘం లో చురుకయిన పాత్రను పోషించారు. దక్షిణ భారత సినీ దర్శకుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. సినీ దర్శకుల కోసం ఒక సంఘాన్ని స్థాపించి వారికోసం ‘రాజా రామ్ డైరెక్టర్స్ కాలనీ’ ఏర్పాటు చేశాడు. మొదటినుంచీ ఉత్తమ కాళా విలుపయిన, చిన్న చిత్రాల పయిన మక్కువ కలిగిన బీ.ఎస్. మద్రాసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేని బి.ఎస్. ఎంతో మంది కళాకారుల్ని చెరదీసి వృద్దిలోకి తెచ్చారు.
నిరంతరం కళా కార్మిక చైతన్యంతో జీవించిన బి.ఎస్. కు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంతో కూడా సన్నిహిత సంభందాలున్నాయి. 1990 ప్రాంతంలో సుగర్ వ్యాధి తీవ్రం కావడం తో ఆయన దృష్టిని కోల్పోయారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా కరీంనగర్ లో వున్న లయన్స్ కాంతి ఆసుపత్రి పైన ‘తమసోమా జ్యోతిర్గమయ’ డాకుమెంటరీ చిత్రం తీశాడు. 1991 లో కరీంనగర్ లో కొంత మంది యువకుల్ని సమీకరించి ‘మార్గదర్శి‘ చిత్రాన్ని తీశాడు. అంధుడిగా వుండి సినిమా నిర్మించిన నేపథ్యంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రెకార్డ్స్ లో బి.ఎస్. కి చోటు దక్కింది. అంతే కాదు ఆ సినిమాకు రాష్ట్ర స్థాయిలో జాతీయ సమైఖ్యతా చిత్రంగా నంది అవార్డ్ ను అందుకుంది.
అలా ఆంధ్ర వ్యాపార సినిమాకు సమాతరంగా ఆర్ట్ సినిమాల్ని తీసిన మొదటి తరం దర్శకుడిగా బి.ఎస్.నారాయణ చరిత్రలో మిగిలిపోయాడు. 1994 నవంబర్ 23న తనువు చాలించాడు.
ఆంధ్రా సినిమా మాత్రం పెత్తందారీ తనంతో తెలంగాణ ప్రతిభకు సముచిత స్థానం ఇవ్వలేదు. 1980లో ఫాల్కే అవార్డ్ ను అందుకున్న పైడి జయరాజ్ ను మరుగున పెట్టినట్టే జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారి ఉత్తమ నటి అవార్డును, రెండు జాతీయ అవార్డులను అందించిన బి.ఎస్.నారాయణ ను కూడా మర్చిపోయింది. అది తెలుగు సినిమా ధౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రం లో నయినా బి.ఎస్. కి సముచిత స్థానం ఇవ్వాల్సి వుంది.
-వారాల ఆనంద్
9440501281
Sprout (POEM)
In isolation
My head shrivels
And heart shrinks
Eyes in meekness
Behold the world
Multifariously
Heart reaches
An unknown experience
Either of ecstasy or agony
An absurd form
Neither of solid nor liquid
A transparent state
Neither of Luminous nor darkness
Just then,
A seed sprouts
Sprout turns to bud
Blooms like a flower
Its fragrance
Blossoms as poetry
Anywhere and anytime
Isolation fetches creativity
And spreads universally
TRAGEDY (POEM)
Flow is an eternal truth;
Motion is a reality;
Mobility is life.
Tragedy is,
In the continuous flow of
The ‘lub dub’, ‘lub dub’
The silence in between
Is also a part of life
In the perpetual movement
For a moment,
If there is a break
We confront
A still and static state
Vacuum emerges
What a melancholy!
We can neither walk nor move
Wish to walk and run
Miles together
Desire to meet everyone
And be as everyone
Inability to do as we wish
Incapability to be as we desire
What a tragic state!
Painful than death
Shadow (POEM)
Shadow, forever,
Opposite to the light
Roars
When light spreads
Recedes
When the light is blown off
Increasing and decreasing
Shadow is polymorphic
If you follow,
It runs;
If you run,
It follows;
Shadow is witty
Is it an image or reflection?
Looks very similar
But no life
Shadow is a silent saint
Does it have
Heart or soul?
Neither speaks nor fights
Shadow is a trickster.
Shadow is only a sign
Doesn’t stand for sight
To stand or
To visit the innermost
Only the shadow of the heart
@aanand varala
To Begin is to End (POEM)
Sitting idle isn’t prudent
There should be a start
From thoughts or experiences
Beginning is difficult,
As if, for too long
Squatted to a wall
Or hung on a peg,
Lethargic mind
And fatigue body
Whatever begins
Makes a move
Either forward
Or backward
Like a tub in the well
Or a cry in the jungle
Beginning is not,
Drawing a kolam in front of the house
It’s like,
Discovering the rays of light
In a silent night
Creating the ripples
In a tranquil lake
However,
Beginning is difficult
We should,
Set the mind and make the thoughts
Stack the flowers and gather the smiles
Weave the dreams and sprinkle the tears
Anything that begins
Comes to an end
Be it a life or a poem.
Anchor (POEM)
For me,
Poetry is not just poetry
Half sound, half silence
Sound, a hiccup,
Comes out of the cry of life
Silence, an expression,
Comes out of the incapability of life
For me,
Poetry is not just poetry
Half language, half life
Language is a struggle of expression
Life is a struggle for existence
For me,
Poetry is not just poetry
Half life, half death
Life is a dream
In the palanquin of hopes
Death is a disappointment
In the edge of failures
For me,
Poetry is not just poetry
In the time of crisis
A sail that takes me to shores
In the battle of survival
An anchor that positions me upright
SLING (POEM)
On the wings of time
The journey of life,
Swings and sways
Like a water bearer’s sling.
On his shoulders
One pot in front
And the other at the back
One carries glee
The other holds grief
And the sling swings
Like a cradle.
Whenever time changes
The sling trembles
The pots swap positions
Same with the glee and the grief
Time has no compassion
Amid of its journey
Places the sling down
And moves on
One fine day
The pots mixed in soil
Spring to life again