Posted on

మిత్రులారా!36 ఏళ్లపాటు పలు కాలేజీల్లో లైబ్రెరియన్ గా పుస్తకాల మధ్య, విద్యార్థినీ విద్యార్థుల నడుమ గడిపినవాణ్ణి.  నిన్న ముల్కనూరు గ్రామంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ప్రజా గ్రంధాలయానికి  వెళ్ళాను. అక్కడి వాతావరణం నిర్వాహకుల్ని చూస్తే చాలా సంతోషం కలిగింది. ఆ లైబ్రరీకి నా పుస్తకాల తో పాటు మరో 250 పుస్తకాల్ని నా వంతుగా ఇచ్చాను. ఆ లైబ్రరీ ఎంతగాని అభివృద్ధి చెందాలని, మరింతగా సేవలు అందించాలని కోరుకుంటున్నాను – వారాల ఆనంద్        

Leave a comment